మిక్స్డ్ బెర్రీలు మరియు అరటిపండు (రెండూ ఫ్రోజెన్ వి) కలిపి బ్లెన్డ్ చేయండి.
మీరు సర్వ్ చేయాలనుకుంటున్న కప్పు/గిన్నెను ఎంచుకోండి.
తీపి మామిడి ముక్కలను ఒక పొర ఉంచండి. దానిపై స్మూతీని పోయండి. తరువాత గ్రీకు పెరుగు పొరను ఉంచండి. తర్వాత కివి/ అరటిపండు, డ్రాగన్ ఫ్రూట్ ద్రాక్ష మొదలైన తీపి మరియు పులుపు రుచిని సమతుల్యం చేసే పండ్లను జోడించండి.
తదుపరి పైభాగంలో వాల్నట్, పెకాన్స్, బాదం రేకులు, క్రాన్బెర్రీస్ చివరగా అవిసె గింజలు వేయండి.
రిఫ్రిజిరేటర్లో ఉంచండి.
చల్లని, ఆరోగ్యకరమైన, విటమి న్స్ తో నిండిన స్మూతీ బౌల్ని ఆస్వాదించండి.
Notes
ఎప్పుడు/దేనితో సర్వ్ చేయాలి: అల్పాహారం కోసం, భోజనం ప్రత్యామ్నాయంగా లేదా డెజర్ట్గా తినవచ్చు.